NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ
    తదుపరి వార్తా కథనం
    రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ
    టీమిండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ

    రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 06, 2023
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రేపటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది.

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ బొటన వేలికి గాయమైనట్లు తెలుస్తోంది.

    మంగళవారం నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. వెంటనే డాక్టర్లు వైద్య సాయం అందించారు.

    చేతికి బ్యాండెజీ వేసుకున్న తర్వాత రోహిత్ తిరిగి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొనున్నట్లు సమాచారం. దీంతో గాయం తీవ్రత పెద్దది కాదని అర్ధమవుతోంది. అయితే రోహిత్ గాయం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

    Details

    ఇంగ్లాండ్ లో రోహిత్ శర్మకు మంచి ట్రాక్ రికార్డు

    రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉండాలని టీమిండియా అభిమానులు కోరుతున్నారు. కెప్టెన్ గా, బ్యాటర్ గా రాణించి టీమిండియాకు పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు.

    ఇంగ్లాండ్ లో రోహిత్ శర్మకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అక్కడ అడిన 5 టెస్టుల్లో 402 పరుగులు చేశాడు.

    డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రస్తుతం జరుగే ఓవల్‌ మైదానంలో ఇంగ్లాండ్ పై 2021లో రోహిత్ 127 పరుగులు చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రోహిత్ శర్మ

    'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్ క్రికెట్
    ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..? క్రికెట్
    రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు క్రికెట్
    దటీజ్ రోహిత్ శర్మ.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్ క్రికెట్

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025