NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్
    స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు యూఎస్ గ్రీన్ సిగ్నల్

    భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 22, 2023
    01:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారతదేశానికి యూఎస్ రక్షణ సహకారం అందించనుంది.

    ఈ నేపథ్యంలోనే పెంటగాన్ న్యూదిల్లీకి అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వెహికిల్స్ సహా లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

    స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు, హూవిట్టజర్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవే కాకుండా M777 గన్ అప్ గ్రేడ్, MQ-9 రీపర్ డ్రోన్లు, GE-F 414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల తయారీకి సంబంధించిన టెక్నాలజీని సైతం భారత్ కు అందించనుంది.

    DETAILS

    155 MM, M777 మోడల్ హూవిట్జర్ల అందించేందుకు గ్రీన్ సిగ్నల్ 

    భారతదేశంలో 2.7 బిలియన్ డాలర్లతో చిప్ ప్లాంట్ నిర్మాణం కోసం మైక్రోన్‌ కంపెనీతో ఒప్పందం, క్వాంటం కంప్యూటింగ్, ఏఐపై ఒప్పందాలు ముఖ్యపాత్ర పోషించనున్నాయి.

    అమెరికా పర్యటనలో భారత్ డ్రోన్‌ల కొనుగోలుకూ మార్గం సుగమమైంది. కీలకమైన స్ట్రైకర్ ఆర్మర్డ్ 8 చక్రాల సాయుధ వాహనాన్ని ఆఫ్ఘన్ లోని తాలిబాన్‌లపై అమెరికన్ సైన్యం ప్రయోగించింది.

    ఈ వాహనం సాయంతో కొండ కోనల్లోని లక్ష్యాలపైనా దాడి చేయగలగవచ్చు. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ దీన్ని తయారు చేస్తోంది.

    ఉత్తర భారతదేశంలో ఫిరంగుల నుంచి ఎదురయ్యే సవాళ్లను నిలువరించేందుకు యూఎస్ గైడెడ్ లాంగ్ రేంజ్ మందుగుండు సామగ్రి 155 MM, M777 మోడల్ హూవిట్జర్ల అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    DETAILS

    చైనాకు చెక్ చెప్పేందుకు హంటర్-కిల్లర్ రీపర్ డ్రోన్‌ల సహకారం

    ఇక సైబర్ సెక్యూరిటీపై భారత్, యూఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఫలితంగా 2 దేశాల సంబంధాలు మరింత బలపడనున్నాయి.

    చైనా నుంచి భారతదేశం నిత్యం సవాళ్లు ఎదుర్కొంటున్న క్రమంలో హంటర్-కిల్లర్ రీపర్ డ్రోన్‌ల కొనుగోలుకు అతిపెద్ద ఒప్పందం జరిగే అవకాశం ఉంది.

    రానున్న 10 ఏళ్లలో దేశీయంగా తయారైన యుద్ధ విమానాలకు శక్తినిచ్చే F-414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు సహా సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

    ప్రధానమంత్రి మోదీ, యూఎస్ పర్యటనలో భాగంగా రక్షణ, అత్యాధునిక సాంకేతిక సహకారంపై పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు ఆర్థిక పెట్టుబడులు, ప్రజల మధ్య మెరుగైన సంబంధాలను అందిస్తుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    భారతదేశం
    నరేంద్ర మోదీ
    జో బైడెన్

    తాజా

    China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు.. అమెరికా
    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
    Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి  అమరావతి
    RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?  ఆర్ బి ఐ

    అమెరికా

    వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్‌; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు  ఐఫోన్
    వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్  వాషింగ్టన్
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే !  మహిళ

    భారతదేశం

    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  వర్షాకాలం
    గుజరాత్ లో దారుణం: మేనల్లుడు క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడని మామ చేతివేలు నరికివేత  గుజరాత్
    రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి
    భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం  టాటా

    నరేంద్ర మోదీ

    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025