NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన 
    ఎన్నారైల కష్టాలకు ఇవాళ ముగింపు వచ్చే అవకాశం

    అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 22, 2023
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్నారైలకు శుభవార్త వెలువడనున్నట్లు సమాచారం.

    ఈ మేరకు త్వరలోనే భారతీయుల వీసా కష్టాలు మాయం కానున్నాయి. హెచ్-1బీ వీసా రెన్యూవల్‌ ను మరింత సులభతరం చేసేందుకు యూఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు అంటున్నాయి.

    ఇందులో భాగంగా వీసాల పునరుద్ధరణకు స్వదేశాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా అతిథ్య దేశంలోనే ఆయా సేవలు పొందే అవకాశాన్ని కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

    ఈ క్రమంలో తొందరలోనే ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    DETAILS

    హెచ్1బీ వీసాలపై నేడు అమెరికా సర్కార్ కీలక నిర్ణయం వెలువరించే అవకాశం 

    తొలి విడత పైలట్ ప్రాజెక్టులో తొలుత కొంత మంది విదేశీయులకే ఈ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ అమెరికా సర్కార్ కీలక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.

    గ్రీన్ కార్డు, హెచ్ 1బీకి సంబంధించిన నియమ నిబంధనలపై యూఎస్ ప్రభుత్వం ఇప్పటికే కీలక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాాచారం.

    హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారన్న అంశం తెలిసిందే. అయితే గతేడాది జారీ చేసిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో ఎక్కువగా ఇండియన్సే సాధించుకున్నారు. ఈ మేరకు 73 శాతం వీసాలను భారతీయులే పొందడం గమనార్హం.

    భారతీయులు సహా విదేశీ నిపుణలు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సులభ విధానాలను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    జో బైడెన్
    నరేంద్ర మోదీ

    తాజా

    G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు నరేంద్ర మోదీ
    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్

    అమెరికా

    దివాళ గండం తప్పించుకున్న అగ్రరాజ్యం.. కీలక బిల్లుకి ఉభయ సభల ఆమోదం జో బైడెన్
    ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అమెరికా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి జయకేతనం అంతర్జాతీయం
    వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్‌; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు  ఐఫోన్

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    నరేంద్ర మోదీ

    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే దిల్లీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025