బ్రిక్స్: వార్తలు
23 Oct 2024
నరేంద్ర మోదీModi-Xi Jinping: బ్రిక్స్ వేదికగా.. మోదీ-జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు
రష్యా కజాన్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ (Modi-Xi Jinping) మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి.