NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం
    తదుపరి వార్తా కథనం
    USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం
    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం

    USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 22, 2024
    09:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక భేటీ నిర్వహించారు.

    డెలావేర్‌లోని బైడెన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, 'భారత్-అమెరికా' వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి.

    ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తదితర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

    ఈ చర్చలు సానుకూలంగా ముగిసినట్లు భేటీ అనంతరం ప్రధాని మోదీ 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు.

    Details

    భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం

    ఇదిలా ఉండగా, భారత్-అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉందని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

    ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం సన్నిహితంగా, చైతన్యవంతంగా మారిందన్నారు.

    ప్రతి భేటీలో కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయని మోదీతో తన అనుభవాలను పంచుకున్నారు.

    ఈ భేటీ ద్వారానే భారత్‌-అమెరికా సంబంధాలు మరింత ధృడంగా మారినట్టు మోదీ స్పష్టం చేశారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జో బైడెన్
    నరేంద్ర మోదీ

    తాజా

    Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే! తెలంగాణ
    Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌.. అసలేంటీ ఫీచర్‌? ఎలా ఉపయోగపడనుందంటే? గూగుల్
    Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొదలైన కీలకఘట్టం.. టీహబ్‌లో 'హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌'  తెలంగాణ
    Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి పాకిస్థాన్

    జో బైడెన్

    Biden visit Israel: రేపు ఇజ్రాయెల్‌కు బైడెన్.. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు నెతన్యాహు రెడీ ఇజ్రాయెల్
    గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు  ఇజ్రాయెల్
    గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్  ఇజ్రాయెల్
    హమాస్‌, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్‌ కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయం

    నరేంద్ర మోదీ

    Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే! ఆంధ్రప్రదేశ్
    Pm Modi: అమెరికాలో ప్రధాని మోదీ మెగా కమ్యూనిటీ ఈవెంట్ కి భారీ స్పందన  అంతర్జాతీయం
    Jan dhan yojana: జన్ ధన్ యోజనకి పదేళ్లు పూర్తి.. 53 కోట్ల ఖాతాలు.. ఇది చరిత్రాత్మకమన్న ప్రధాని  భారతదేశం
    National Sports Day 2024: క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ  జాతీయ క్రీడా దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025