NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు
    తదుపరి వార్తా కథనం
    40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు
    40 ఏళ్లకు అడుగుపెట్టిన తొలి ప్రధానిగా గుర్తింపు

    40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 25, 2023
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గ్రీస్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.1983లో ఇందిరాగాంధీ గ్రీస్‌లో చివరిసారిగా పర్యటించారు.

    గ్రీస్ ప్రధాని కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ ఆహ్వానాన్ని అంగీకరించిన మోదీ,ఆ దేశంలో పర్యటిస్తున్నారు.రాజధాని ఏథెన్స్‌లో మోదీ దిగగానే గ్రీస్‌లోని భారతీయులు ఘన స్వాగతం పలికారు.

    పాకిస్థాన్‌ కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడంతో భాంగ్రా నృత్యంతో మోదీకి స్వాగతం పలికినట్లు గ్రీస్ నివాసి దల్జీత్ సింగ్ అన్నారు.

    గ్రీస్ ప్రెసిడెంట్ కాటెరినా సకెల్లారోపౌలౌ శుక్రవారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ ను ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.

    ఇరు దేశాల సంబంధాల బలోపేతం కోసం ఇద్దరు దేశాధినేతలు చర్చించనున్నారు.వ్యాపారవేత్తలతోనూ మోదీ మాట్లాడనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గ్రీస్ దేశంలో మాట్లాడుతున్న మోదీ

    Addressing the press meet with @PrimeministerGR @kmitsotakis. https://t.co/57O1PG31iD

    — Narendra Modi (@narendramodi) August 25, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గ్రీస్ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించిన మోదీ

    I thank President Katerina Sakellaropoulou, the Government and people of Greece for conferring upon me The Grand Cross of the Order of Honour. This shows the respect the people of Greece have towards India. @PresidencyGR pic.twitter.com/UWBua3qbPf

    — Narendra Modi (@narendramodi) August 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గ్రీస్
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    గ్రీస్

    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు రైల్వే శాఖ మంత్రి
    గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    ప్రధాన మంత్రి

    తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట పాకిస్థాన్
    కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్ పాకిస్థాన్
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ఆంధ్రప్రదేశ్
    నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  అవిశ్వాస తీర్మానం
    ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి శరద్ పవార్
    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన రైల్వే స్టేషన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025