గ్రీస్: వార్తలు
21 Feb 2024
నరేంద్ర మోదీRaisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.
12 Feb 2024
తుపాకీ కాల్పులుAthens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి
Greek Shipping Company: ఏథెన్స్లోని గ్రీకు షిప్పింగ్ కంపెనీలో సోమవారం కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఇద్దరు గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
25 Aug 2023
ప్రధాన మంత్రి40 ఏళ్ల తర్వాత గ్రీస్లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు
ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గ్రీస్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.1983లో ఇందిరాగాంధీ గ్రీస్లో చివరిసారిగా పర్యటించారు.
15 Jun 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి
గ్రీస్ తీరంలో ఓవర్లోడ్తో వెళ్తున్న పడవ బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 79మంది వలసదారులు చనిపోయారు. వందలాది మంది మునిగిపోయారు.
01 Mar 2023
రైల్వే శాఖ మంత్రిరెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు
గ్రీస్లోని టెంపేలో కార్గో రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు కనీసం 85 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.