గ్రీస్: వార్తలు

రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు

గ్రీస్‌లోని టెంపేలో కార్గో రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు కనీసం 85 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.