NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Royal Warrant : బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు
    తదుపరి వార్తా కథనం
    Royal Warrant : బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు
    బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు

    Royal Warrant : బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 25, 2024
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిటన్‌లోని రాయల్ వారెంట్ జాబితాలో ఉన్న 170 ఏళ్ల చాక్లెట్ తయారీ సంస్థ క్యాడ్‌బరీని తొలగించారు.

    రాజ కుటుంబానికి అధిక ప్రాముఖ్యత కలిగిన ఈ జాబితా నుండి ఈ బ్రాండ్ తొలగించడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. క్వీన్ విక్టోరియా 1854లో క్యాడ్‌బరీకి మొదటి రాయల్ వారెంట్‌ను జారీ చేశారు.

    ఆ తర్వాత క్యాడ్‌బరీ 170 సంవత్సరాల పాటు బ్రిటన్ యొక్క ఇష్టమైన చాక్లెట్ బ్రాండ్‌గా రాయల్ వారెంట్ పొందింది.

    ప్రస్తుతం కింగ్ చార్లెస్ III చేత విడుదలైన తాజా రాయల్ వారెంట్‌ల జాబితాలో క్యాడ్‌బరీ పేరు లేకుండా పోయింది.

    Details

    ఐదేండ్లకోకసారి సమీక్షా

    రాయల్ వారెంట్ అనేది బ్రిటన్ వ్యాపారంలో ఒక ప్రత్యేక గుర్తింపు, స్టేటస్ సింబల్.

    ఈ వారెంట్‌ను రాయల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్‌తో సంబంధించి కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తాయి. ఇప్పుడు రాయల్ వారెంట్ ఉన్న సంస్థల సంఖ్య సుమారు 750 కు చేరింది.

    వీటి సమీక్ష ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.

    క్యాడ్‌బరీ 1824లో బర్మింగ్‌హామ్‌లో స్థాపించిన ఈ చాక్లెట్ కంపెనీ, సుదీర్ఘ కాలంగా బ్రిటిష్ చాక్లెట్ వారసత్వానికి గుర్తింపు పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిటన్
    ప్రపంచం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    బ్రిటన్

    BBC: టీనేజర్ అసభ్యకర ఫొటోల కోసం 45వేల డాలర్ల చెల్లించిన బీబీసీ యాంకర్; ఉద్యోగం నుంచి తొలగింపు  బీబీసీ
    Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి క్యాన్సర్
    యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం  తాజా వార్తలు
    7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్  క్యాన్సర్

    ప్రపంచం

    JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు అమెరికా
    Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 విమాన సర్వీసుల రద్దు ఎయిర్ ఇండియా
    Number plate for vehicles:  ఫ్యాన్స్  నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే? ఇండియా
    North Korea: యునైటెడ్ నేషన్స్ తీర్మానాల ఉల్లంఘనపై అమెరికా విమర్శ.. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా  ఉత్తర కొరియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025