NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా 
    తదుపరి వార్తా కథనం
    USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా 
    ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా

    USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను రెండు దేశాలు, చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని అమెరికా సూచించింది.

    ఉగ్రవాదంపై మోదీ చేసిన 'ఘర్ మే గుస్ కే మారేంగే' ప్రకటనపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.

    "ఇంతకు ముందు చెప్పినట్లు ఈ రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోవడం లేదు. కానీ ఉద్రిక్తతలను నివారించేందుకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొవాలని సూచిస్తున్నాం"అని పేర్కొన్నారు.

    కెనడాలో జరిగిన నిజ్జర్ హత్య,న్యూయార్క్‌లో గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికా గడ్డపై కుట్ర ఆరోపణలు,పాకిస్థాన్‌లో జరిగిన హత్యలకు సంబంధించి న్యూదిల్లీపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ప్రశ్నించగా..''ఇది మేం బహిరంగంగా చర్చించే అంశం కాదు'' అని మిల్లర్‌ సమాధానం ఇచ్చారు.

    Details 

    ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఇస్తాం:  రాజ్‌నాథ్ సింగ్ 

    ఈ నెల ప్రారంభంలో, రాజ్‌నాథ్ సింగ్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం అనుసరిస్తున్న విధానంపై బలమైన ప్రకటనను విడుదల చేశారు.

    ఉగ్రవాదులు శాంతికి భంగం కలిగించడానికి లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఇస్తామన్నారు.

    ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోతే భారత్‌ పొరుగు దేశంలోకి ప్రవేశించి వారిని చంపేస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

    ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ మాటలను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. "దేశంలో మనకు బలహీనమైన ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మన శత్రువులు ప్రయోజనం పొందారు. ఈ బలమైన ప్రభుత్వంలో ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి చంపబడ్డారన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    అమెరికా

    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు హౌతీ రెబెల్స్
    US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఏడాదిలో ఐదో మరణం  అంతర్జాతీయం
    Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు  రేవంత్ రెడ్డి
    Nikki Haley: భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు అంతర్జాతీయం

    నరేంద్ర మోదీ

    25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు కేంద్ర ప్రభుత్వం
    West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం  మమతా బెనర్జీ
    PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం  లోక్‌సభ
    PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025