NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని
    'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 17, 2025
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'తో దాయాది పాకిస్థాన్‌ తీవ్ర భయాందోళనకు గురైంది.

    ఈ సుదీర్ఘ సైనిక దాడుల్లో భారత మిలిటరీ ప్రవేశపెట్టిన క్షిపణుల బలంతో పాకిస్థాన్‌ వైమానిక దళం గంభీరంగా దెబ్బతింది. భారత సైన్యం ధ్వంసం చేసిన కీలకమైన శత్రు వైమానిక స్థావరాల ప్రభావం ఎట్టకేలకు పాక్‌ నోటే బయటపడింది.

    ఇప్పటి వరకు ఈ దాడులపై మౌనం పాటించిన పాక్‌ నేతలు.. ఇప్పుడు తాము ఎదుర్కొన్న నష్టాన్ని అంగీకరించారు.

    తాజాగా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. శుక్రవారం రాత్రి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత దాడుల నేపథ్యంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడారు.

    Details

    భారత్ దాడులతో నష్టపోయాం

    "మే 9-10 మధ్య రాత్రి దాడులు ప్రారంభమైన కొద్ది సేపటికే తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ నాకు ఫోన్‌ చేశారు.

    రావల్పిండిలోని నూర్ ఖాన్‌ సహా ఇతర ప్రధాన స్థావరాలపై భారత దాడులు జరిగాయని చెప్పారు.

    ఆ సమయంలో మా వైమానిక దళం చైనా యుద్ధవిమానాలు, స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పందించిందని షెహబాజ్‌ వెల్లడించారు.

    ఈ వ్యాఖ్యలతో పాక్‌ అధినేత భారత దాడులు నిజమేనని, అవి తమకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని స్పష్టంగా ఒప్పుకున్నట్టయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    పాకిస్థాన్

    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ క్రీడలు

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు సినిమా
    IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు జైపూర్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' టైటిల్‌ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు  బాలీవుడ్
    Operation Sindoor: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోదరుడు.. IC-814 హైజాక్‌ మాస్టర్‌మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతం..!  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025