NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం

    Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2024
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం లేదు.

    వినియోగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, నిధుల వ్యయం అధికంగా ఉండటం ఈ పరిస్థితికి కారణని చెప్పొచ్చు.

    సెప్టెంబరు త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు అంచనాల కంటే తగ్గడంతో ఆర్‌ బి ఐ వృద్ధి అంచనాలను తగ్గించింది. దీని ప్రభావంతో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను కొంత వెనక్కి తీసుకుంటున్నారు.

    అయినప్పటికీ డిసెంబర్‌లో వారు తిరిగి కొనుగోళ్లకు వచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ తాజా నివేదికలో 2024 డిసెంబర్ నాటికి నిఫ్టీ 50 సూచీ 26,600 పాయింట్ల వద్ద ఉండాలని అంచనా వేసింది.

    Details

     10శాతం లాభాలు కంటిన్యూ అయ్యే అవకాశం

    ప్రస్తుతం నిఫ్టీ 50 ఫార్వార్డ్ ప్రైస్-ఎర్నింగ్ రేషియో గత అయిదేళ్ల సగటు కంటే ఎక్కువగా ఉంది.

    అయితే 10శాతం లాభాలు కంటిన్యూ అవుతాయని భావిస్తున్నారు.

    కార్పొరేట్ సంస్థలు వచ్చే ఏడాదిలో అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశాల నేపథ్యంలో లార్జ్ క్యాప్ కంపెనీలు పెట్టుబడులకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వగలవని జెఫ్రీస్ పేర్కొంది.

    ఆర్థిక సేవలు, ఐటీ, టెలికాం, ఆటోమొబైల్, వైద్య ఆరోగ్య సేవలు, వినియోగం, విద్యుత్తు, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉండొచ్చని సూచించింది.

    ఇది కాకుండా, 2024లో దేశ వృద్ధి రేటు మెరుగుపడుతుందని కూడా జెఫ్రీస్ అంచనా వేస్తోంది.

    Details

    రూ.25,000 కోట్ల పైగా పెట్టుబడులు

    ఈ ఏడాది ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకున్నా దేశీయ రిటైల్ మదుపరులు వృద్ధికి సహకరించారు.

    ప్రస్తుతం డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐలు రూ.25,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాదిలో ఐపీఓల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వరకు సమీకరించినట్టు జెఫ్రీస్ తెలిపింది.

    ఈ జోరు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని అంచనా వేసింది.

    2025లో అత్యధిక ఆశాభావంతో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, గోద్రేజ్ ప్రాపర్టీస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    భారతదేశం

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    ఆర్ బి ఐ

    RBI: నేడు రూ.75,000 కోట్ల 4రోజుల వేరియబుల్ రేటు రెపో వేలాన్ని నిర్వహించనున్న ఆర్ బి ఐ  బిజినెస్
    RBI: ఆర్‌బిఐ 100 టన్నుల బంగారాన్ని UK నుండి భారతదేశంలోని దాని వాల్ట్‌లకు తరలించింది  బిజినెస్
    RBI Interest Rates: ఎనిమిదోసారి ఆర్‌బిఐ రెపో రేటును 6.5% వద్ద ఫిక్స్‌ బిజినెస్
    Inflation: మే నెలలో వరుసగా మూడో నెల టోకు ద్రవ్యోల్బణం 2.61 శాతానికి పెరిగింది ద్రవ్యోల్బణం

    భారతదేశం

    Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది  ఇరాన్
    Arti Sarin: ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు అధిపతి అయిన మొదటి మహిళ;ఈ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ ఎవరు? భారతదేశం
    Cerebral Palsy Day: ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. లక్షణాలు, చికిత్స మార్గాలను తెలుసుకోండి ప్రపంచం
    MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్ ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025