NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Budget 2024: బడ్జెట్ లో NPS, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం 
    తదుపరి వార్తా కథనం
    Budget 2024: బడ్జెట్ లో NPS, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం 
    బడ్జెట్ లో NPS, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం

    Budget 2024: బడ్జెట్ లో NPS, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 21, 2024
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన సన్నాహాలు అన్నీ పూర్తయ్యాయి.

    సమాజంలోని ప్రతి వర్గానికి బడ్జెట్ నుండి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.

    ఇదిలా ఉండగా, కొత్త పెన్షన్ సిస్టమ్ (NPS) ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

    ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

    వివరాలు 

    సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స ప్రకటన 

    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి)లో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ఎన్‌ఆర్ భానుమూర్తి ప్రకారం, "ఈ ఏడాది ఏప్రిల్‌లో, లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 5లక్షవరకు ఉచిత చికిత్సను ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకువస్తామన్నారు".

    ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆర్థిక మంత్రి బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించి పార్టీ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని భావిస్తున్నారు.

    వివరాలు 

    ఎన్‌పిఎస్‌కు సంబంధించి ప్రకటన కూడా సాధ్యమే 

    ఆర్థికవేత్త,సెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్‌ఐఎస్ (అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధన, సమాచార వ్యవస్థ) డైరెక్టర్ జనరల్ సచిన్ చతుర్వేది జీ న్యూస్‌తో మాట్లాడుతూ, "ఎన్‌పిఎస్ పథకాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో చాలా చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్‌పిఎస్‌కు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే చాలా రాష్ట్రాలలో బీజేపీకి కూడా నష్టం వాటిల్లింది.ఈ విషయంలో ప్రభుత్వం ఏదో ఒక కీలక ప్రకటన చేయగలదన్న నమ్మకం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్ 2024

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    బడ్జెట్ 2024

    Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు  మధ్యంతర బడ్జెట్ 2024
    Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్  నిర్మలా సీతారామన్
    Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్  పన్ను
    New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం  ఆర్థిక శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025