
ఆగస్ట్ 15న స్పెషల్, ఖుషి ఆడియో లాంచ్.. సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి చిత్రం ఆడియో లాంచ్ కు ముహుర్తం ఖరారైంది.
ఆగస్ట్ 15న హైదరాబాద్ హెచ్ఐసీసీ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రారంభం కానుంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు,ట్రైలర్ అక్కటుకుంటున్నాయి.
మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ బాణీలను సమకూర్చాడు. ఇదే వేడుకలో భాగంగా మరో రెండు పాటలనీ ఆడియో లాంచ్ వేదికగా విడుదల చేయనున్నారు.
వేడుకలో సంగీత దర్శకుడు అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్,జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచరణ్, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్
2 DAYS TO GO for the biggest ever celebration of LOVE and MUSIC ❤️#KushiMusicalConcert on AUG 15th at HICC Convention Centre from 6 PM onwards ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 13, 2023
Watch the event live here!
- https://t.co/JR5r0KZ7F2#Kushi in cinemas SEP 1st💥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana… pic.twitter.com/WpOPl0p9mh