NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌
    తదుపరి వార్తా కథనం
    Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌
    పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు:

    Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 11, 2023
    07:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ లో చొరబాటు కోసం పాక్ వైపు 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆరోపించారు.

    జమ్మూ ఐఐటీలో నిర్వహించిన 'నార్త్ టెక్నో సింపోజియం-2023లో ఆయన మాట్లాడారు.

    పాకిస్థాన్, చైనా సరిహద్దులో ఎలాంటి ఉద్రికత్తలు ఎవరైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఉగ్రమూకలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని పేర్కొన్నారు.

    ప్రస్తుతం లద్ధాఖ్ లో అంతా బాగుందని, ఏ ఒక్కరినీ తాము అక్రమంగా భారత్ లోకి అడుగుపెట్టనీయమని పేర్కొన్నారు.

    Details

    49 మంది ఉగ్రవాదులను హతమార్చాం

    మరోవైపు రాష్ట్రీయ రైఫిల్ దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని ద్వివేది చెప్పారు.

    గత 9 నెలల్లో 49 మంది ఉగ్రవాదులను హతమార్చామన్నారు.

    ఇందులో 37 మంది విదేశీలు ఉండగా, 9 మంది స్థానికులున్నారన్నారు. విద్రోహ శక్తుల డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తుండగా, తాము కౌంటర్ డ్రోన్ టెక్నాలజీతో ఆ కార్యకలాపాలకు చెక్ పెడుతున్నామని వెల్లడించారు.

    భారత భూమిలో ఒక్క కూడా చైనా ఆక్రమించలేదనే విషయం వాస్తవమని లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మూ
    ఇండియా

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  శ్రీనగర్
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  భారతదేశం

    ఇండియా

    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    Ind vs Wi 2nd Test: పరుగులు చేయకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన విండీస్ బ్యాటర్లు  వెస్టిండీస్
    మధ్యప్రదేశ్‌లో అమానుషం: దళితుడికి మలం పూసిన వైనం మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025