NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
    భారతదేశం

    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!

    వ్రాసిన వారు Naveen Stalin
    June 07, 2023 | 06:45 pm 1 నిమి చదవండి
    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!

    ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది. 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకున్న జేడీఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రాకపోవడంతో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అధికార బీజేపీని గద్దె దించి, కింగ్‌మేకర్‌ కావాలన్న జేడీఎస్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. జేడీఎస్ 224 సీట్లలో కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. తద్వారా గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు బాగా తగ్గాయి.

    ఒడిశా రైలు ప్రమదం విషయంపై రైల్వే మంత్రికి అండగా దేవేగౌడ

    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఓటు బేస్‌ను కాపాడుకునేందుకు దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్, బీజేపీతో జతకట్టే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ వైపు జేడీఎస్ మొగ్గు చూపుతున్నట్లు చెప్పడానికి పలు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం తరువాత ప్రతిపక్ష పార్టీలు రైల్వే మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, దేవెగౌడ మాత్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను గట్టిగా సమర్థించారు. అలాగే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ఇతర ప్రతిపక్ష నేతలు బహిష్కరిస్తే, దేవెగౌడ హాజరయ్యారు. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి విషయంలో కూడా ఎన్టీఏకు మద్దతుగానే దేవేగౌడ మాట్లాడారు. దీంతో సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ-జేడీఎస్ కలిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కర్ణాటక
    బీజేపీ
    జనతాదళ్ (సెక్యులర్)
    తాజా వార్తలు
    లోక్‌సభ
    ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్

    కర్ణాటక

    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కాంగ్రెస్
    కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం  ఐఏఎఫ్

    బీజేపీ

    మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి  దిల్లీ
    బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు  బిహార్
    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా?  ఆంధ్రప్రదేశ్
    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    జనతాదళ్ (సెక్యులర్)

    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక

    తాజా వార్తలు

    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  మహారాష్ట్ర
    భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం  భారతదేశం
    క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు  రెజ్లింగ్
    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు

    లోక్‌సభ

    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? రాహుల్ గాంధీ
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ నేషనల్ పీపుల్స్ పార్టీ/ఎన్‌పీపీ

    ఎన్నికలు

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం  తెలంగాణ

    అసెంబ్లీ ఎన్నికలు

    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం  ఎన్నికల సంఘం
    తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ తెలంగాణ
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్  నరేంద్ర మోదీ
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక

    కాంగ్రెస్

    అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని అమెరికా
    హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం తెలంగాణ
    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి భారతదేశం
    ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023