NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Elections: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు 
    తదుపరి వార్తా కథనం
    AP Elections: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు 
    ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు

    AP Elections: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2024
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గత సోమవారంతో ముగియడంతో మే 13న ఆంధ్రప్రదేశ్'లో జరగనున్న ఏకకాల ఎన్నికల కోసం ఎన్నికల బరిలో మిగిలి ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.

    25లోక్‌సభ స్థానాలకు 454మంది అభ్యర్థులు బరిలో ఉండగా,175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

    సీఈఓ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఎల్‌ఎస్‌సీ స్థానాలకు 49 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోగా, అసెంబ్లీ స్థానాలకు 318 మంది నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు.

    మే 18 నుంచి మే 25 వరకు జరిగిన నామినేషన్ల దశలో 25 లోక్‌సభ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు దాఖలయ్యాయి.

    Details 

     చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు 

    విశాఖపట్టణంలో 33 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, రాజమండ్రిలో 12 మంది అభ్యర్థులు అత్యల్పంగా ఉన్నారు.

    కాగా,తిరుపతిలో అత్యధికంగా 46 మంది అభ్యర్థులు ఉండగా, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఎన్నికలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్  జనసేన
    CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు  వైజాగ్
    TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు భారతదేశం
    Andhrapradesh: అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!  భారతదేశం

    ఎన్నికలు

    Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్‌లో బీజేపీతో ఢీ  చండీగఢ్
    Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10ఏళ్ల జైలు శిక్ష  ఇమ్రాన్ ఖాన్
    Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ  సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ
    Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్  ఇమ్రాన్ ఖాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025