NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి 
    తదుపరి వార్తా కథనం
    Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి 
    Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి వ్యక్తి మృతి

    Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2024
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.భయాందర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త మాతుంగా మైదానంలో క్రికెట్ ఆడుతూ చనిపోయాడు.

    మృతుడు జయేష్ చున్నిలాల్ సావ్లా క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఆ సమయంలో తలకు బంతి తగిలి స్పృహతప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు.

    పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    మాతుంగా జింఖానా దాడ్కర్ మైదానంలో కుచ్చి కమ్యూనిటీ టోర్నమెంట్ నిర్వహిస్తోంది.

    ఒక మైదానంలో ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

    సావ్లా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, మరొక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అకస్మాత్తుగా అతని తలపై తాకడంతో అతను స్పృహ కోల్పోయాడు.

    Details 

    తలకు బలమైన గాయం కావడంతో మృతి

    సావ్లాను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ చేర్చడానికి ముందే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.

    తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    మాతుంగా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దీపక్ చవాన్ మాట్లాడుతూ, " ఈ కేసుకు సంబంధించి మేము యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR)రిజిస్టర్ చేశాము. ఈ కేసు విషయమై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు."

    సావ్లా వ్యాపారి అని, అతనికి భార్య, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ముంబై

    ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు  మహారాష్ట్ర
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు
    ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి ఇండిగో
    ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025