NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 
    తదుపరి వార్తా కథనం
    Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 
    Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్

    Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 27, 2024
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.

    దిల్లీలో నాలుగు, హర్యానాలో ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది.

    ఆప్ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు.

    1. తూర్పు దిల్లీ- కులదీప్ కుమార్

    2. న్యూదిల్లీ - సోమనాథ్ భారతి

    3. పశ్చిమ దిల్లీ -మహాబల్ మిశ్రా

    4. దక్షిణ దిల్లీ- సహిరామ్‌

    హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానంపై సుశీల్ గుప్తా పేరును ఆప్ ప్రకటించింది.

    దిల్లీలో ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల (సోమ్‌నాథ్‌ భారతి, కులదీప్‌ కుమార్‌, సహిరామ్‌)ను ఆప్ లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించింది.

    ఆప్

    పంజాబ్‌ అభ్యర్థులను ప్రకటించని ఆప్

    గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్ లోక్‌సభ స్థానాలకు ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.

    మంగళవారం సీఎం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశం తర్వాత దిల్లీ, హర్యానాతో పాటు పంజాబ్‌లోని అభ్యర్థులను కూడా ఆప్ ప్రకటిస్తుందని అంతా భావించారు.

    కానీ పంజాబ్ అభ్యర్థులను ప్రకటించలేదు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది.

    పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్‌కు పొత్తు కుదరలేదు. దీంతో ఈ రెండు మిత్రపక్షాలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి.

    ఇదిలా ఉండే, తూర్పు దిల్లీ జనరల్ సీటు కాగా.. ఇక్కడి నుంచి ఎస్సీ వర్గానికి చెందిన కులదీప్‌కుమార్‌కు కేజ్రీవాల్ బరిలో దింపుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభ్యర్థులను ప్రకటిస్తున్న ఆప్ నేతలు

    AAP INDIA Alliance में है। 5 States में AAP 23 Candidates उतारेगी।

    5 Announce कर चुके हैं। आज 5 और कर रहे हैं:

    ▪️Sh. Somnath Bharti (New Delhi)
    ▪️Sh. Sahiram Pahalwan (South Delhi)
    ▪️Sh. Mahabal Mishra (West Delhi)
    ▪️Sh. Kuldeep (East Delhi)
    ▪️Sh. Sushil Gupta (Kurukshetra,… pic.twitter.com/mChBNscED8

    — AAP (@AamAadmiParty) February 27, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    దిల్లీ
    హర్యానా
    ఎంపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు దిల్లీ
    యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్ దిల్లీ
    కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం    కాంగ్రెస్
    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ప్రతిపక్షాలు

    దిల్లీ

    Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు  బిహార్
    Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్ ఆలయం
    Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్‌ సస్పెండ్ భారతదేశం
    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య హత్య

    హర్యానా

    హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్ ప్రభుత్వం
    Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్  తాజా వార్తలు
    హర్యానాలో 50 గ్రామాలు కఠిన నిర్ణయం..ఆ వర్గం వ్యాపారులకు ప్రవేశం లేదంటూ తీర్మానం భారతదేశం
    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  ఇంటర్నెట్

    ఎంపీ

    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025