NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
    'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 23, 2024
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

    తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

    విజన్ 2047 గురించి కూడా చర్చిస్తూ, ఈ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమన్నారు.

    Details

    ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి

    ఇక వైఎస్ జగన్ కు అదానీ రూ. 1750 కోట్లు లంచం ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు నాయుడు స్పందించారు.

    ఈ విషయంపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్రం నుంచి వచ్చే పెట్టుబడుల గురించి, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ప్రాజెక్టులపై కూడా చర్చలు జరిగాయి.

    కేంద్రంతో అనుసంధానం చేసి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు సూచన ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు  నరేంద్ర మోదీ
    Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ.. నితిన్ గడ్కరీ
    Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు దిల్లీ
    Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీలో త్వరలో కాగిత రహిత కార్యకలాపాలు: అయ్యన్నపాత్రుడు భారతదేశం
    free gas cylinders: ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు విశేష స్పందన.. 5 రోజులలో.. 20.17 లక్షల బుకింగ్‌లు! భారతదేశం
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025