NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ
    తదుపరి వార్తా కథనం
    ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ
    పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ

    ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులు నియామకమయ్యారు.

    ఈమేరకు గురువారం ఎన్నికల ప్రధాన అధికారి, ప్ర‌భుత్వ ఎక్స్ అఫిషియో ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

    ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ పదవీ కాల పరిమితి జులై 20తో ముగిసింది.

    ఈ నేపథ్యంలోనే కేబినెట్ సూచన మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పద్మశ్రీ, రవిబాబులను మండలి సభ్యులుగా నియమించారు.

    ఎమ్మెల్సీగా అవకాశమివ్వడంపై హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ తనపై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడతానన్నారు.

    గిరిజ‌న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లగా,వాటిని ప‌రిష్కారించిన సీఎంకు రుణ‌ప‌డి ఉంటానని ప్రస్తుతం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు అన్నారు.

    details

    మా సామాజికవ‌ర్గంలో తొలి మహిళా ఎమ్మెల్సీని నేనే : ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ

    ఏపీ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎంపికైన మరో అభ్యర్థి క‌ర్రి ప‌ద్మ‌శ్రీ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అని ఆమె కొనియాడారు.

    మత్స్యకార సామాజికవ‌ర్గం నుంచి ఈ ప‌ద‌వి చేపడుతున్న తొలి మ‌హిళను తానేనని పద్మశ్రీ వెల్లడించారు. తనకు ఇంతటి అవ‌కాశం క‌ల్పించిన సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నానని తెలిపారు.

    కాకినాడ‌లోని వాడ‌ బ‌లిజ (గంగపుత్ర) సామాజిక‌వ‌ర్గానికి చెందిన పద్మశ్రీ గతంలో జాతీయ మ‌త్స్య‌కార సంక్షేమ సమితి ఏపీ మ‌హిళా అధ్య‌క్షురాలిగా ప‌ని చేశారు. ఆమె భ‌ర్త నారాయ‌ణ‌రావు వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ప‌ని చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఎమ్మెల్సీ
    గవర్నర్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్! జనసేన
    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  భారీ వర్షాలు
    మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య భారతదేశం

    ఎమ్మెల్సీ

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎన్నికలు
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? విజయనగరం
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025