NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 
    తదుపరి వార్తా కథనం
    SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 
    SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత

    SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2023
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(61) హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం మరణించారు.

    అయన 2016 నుండి SPG చీఫ్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,మాజీ ప్రధానులకు ఆయన సెక్యూరిటీ ఇంచార్జ్ గా వ్యవహరించారు.

    తాజాగా ఆయనకు సర్వీసును కూడా పొడిగించారు. అరుణ్ కుమార్ గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు.

    సిన్హా 1987 బ్యాచ్ కేరళ కేడర్ IPS అధికారి. ఎస్‌పిజి హెడ్‌గా నియమితులు కాకముందు,సిన్హా కేరళలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సర్వీస్ అండ్ ట్రాఫిక్) గా ఉన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 

    Arun Kumar Sinha, the Director of the Special Protection Group (SPG), passed away at a hospital in Gurugram. He was 61 and was unwell. Sinha was a 1987 batch Kerala cadre IPS Officer. He was recently given an extension in service.

    (File pic) pic.twitter.com/d93lJTAqW5

    — ANI (@ANI) September 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025