NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా!
    తదుపరి వార్తా కథనం
    BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా!
    ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా! ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా!

    BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 17, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి.

    ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్ నుండి వలసలు ఎక్కువయ్యాయి. దీంతో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు షాక్ ల మీద షాకులు తగలుతున్నాయి.

    ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ గుడ్ బై చెప్పారు. మరో ఇద్దరు రాజీనామా చేయనున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

    ఇక రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం రాజీనామా చేశారు.

    అక్టోబర్ 20న రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారు.

    Details

    కాంగ్రెస్ గూటికి జగదీశ్వర్ గౌడ్, పూజిత్ గౌడ్?

    మరోవైపు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఇక బీఆర్ఎస్‌తో తన ప్రయాణం ముగిసిందని చెప్పారు.

    తాను 22 ఏళ్లుగా బీఆర్ఎస్‌తో అనుబంధంగా ఉండి అనేక కార్యక్రమాలు చేశానని, కానీ అధిష్టానం తనను గుర్తించలేదని వాపోయాడు. స్వాతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రజల మద్దతులో ఎమ్మెల్యేగా గెలుస్తానని మధు పేర్కొన్నారు.

    మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్‌లు బీఆర్ఎస్‌లు వీడనున్నట్లు తెలుస్తోంది.

    వీరు పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న జగదీశ్వర్ గౌడ్ ఖండించకపోవడం గమనార్హం.

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    కాంగ్రెస్

    తాజా

    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల

    కాంగ్రెస్

    కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా/సీపీఐ
    ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు  మణిపూర్
    రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త రాజస్థాన్
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025