NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర
    తదుపరి వార్తా కథనం
    బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర
    మరో రాహుల్ గాంధీని చేసేందుకు కుట్ర

    బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై సంచల ఆరోపణలు చేశారు. తనను మరో రాహుల్ గాంధీని చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

    ఈ మేరకు సభ నుంచి తనను సస్పెండ్ చేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

    తాను సంతకాలను ఫోర్జరీ చేసి ఉంటే వెంటనే ఆయా కాగితాలను బహిర్గతం చేయాలని చద్దా సవాల్ చేశారు.

    బీజేపీ, అబద్ధాలను, వదంతాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని ఎద్దేవా చేశారు.

    దిల్లీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చద్దా చేసిన ప్రతిపాదన వివాదానికి కేంద్రంగా మారింది.

    అయితే తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఐదుగురు రాజ్యసభ ఎంపీలు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం ఆయన విచారణకు ఆదేశించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీకి ఎంపీ రాఘవ్ చద్దా సవాల్

    #WATCH | "I request the media to show the truth. A small section of the media was running propaganda against me and I will have to file a complaint against them. I will also have to file a complaint in Court and Privileges Committee against those MPs who claimed that the… pic.twitter.com/7KHwCvyTbf

    — ANI (@ANI) August 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025