NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం 
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం 
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; యూనిఫాం సివిల్ కోడ్; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ పాలు ఉచితం

    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం 

    వ్రాసిన వారు Stalin
    May 01, 2023
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ(బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం బెంగళూరులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

    కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోకు 'ప్రజాధ్వని' అని పేరు పెట్టారు.

    రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందించినట్లు తెలుస్తోంది.

    ఈ క్రమంలో సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలాగా మేనిఫెస్టోను తీర్చి దిద్దినట్లు నడ్డా పేర్కొన్నారు.

    ముఖ్యంగా యువత, పేదలు, రైతులే లక్ష్యంగా బీజేపీ ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.

    బీజేపీ

    ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు

    కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన యూనిఫాం అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. యూనిఫాం సివిల్ కోడ్‌ను చేస్తామని ప్రకటించింది. తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన.

    దళితులు, ట్రైబల్ మహిళల కోసం ఒనకే ఓబవ సామాజిక న్యాయ నిధి పథకం ఏర్పాటుకు బీజేపీ వాగ్దానం చేసింది.

    నిరుపేద కుటుంబాలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం.

    ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన అటల్ ఆహార కేంద్రం ద్వారా ఉచితంగా 0.5 లీటర్ నందిని పాలు పంపిణీ.

    వ్యవసాయ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీజేపీ పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కర్ణాటక ఎన్నికల వేళ అధికార బీజేపీ మేనిఫెస్టోను విడుదల

    ಪ್ರಜೆಗಳ ಸಲಹೆ, ಪ್ರಜೆಗಳ ಪ್ರಣಾಳಿಕೆ, ಪ್ರಜೆಗಳ ಸರ್ಕಾರ.

    ಅನ್ನ, ಅಭಯ, ಅಕ್ಷರ, ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಆದಾಯದ ಭರವಸೆಯ ಬಿಜೆಪಿ ಪ್ರಜಾ ಪ್ರಣಾಳಿಕೆ 2023 ಇಂದು ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @JPNadda ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರಾಜ್ಯ ನಾಯಕರ ಉಪಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿಡುಗಡೆಗೊಂಡಿತು.

    ಈ ಬಾರಿಯ ನಿರ್ಧಾರ ಬಹುಮತದ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ.… pic.twitter.com/gau7Fzndw2

    — BJP Karnataka (@BJP4Karnataka) May 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి

    కర్ణాటక

    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు బెంగళూరు
    అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం ప్రధాన మంత్రి
    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ బసవరాజ్ బొమ్మై
    పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ మేఘాలయ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా త్రిపుర

    బీజేపీ

    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! కాంగ్రెస్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక ఎన్నికలు

    తాజా వార్తలు

    తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం ఐపీఎల్
    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు సూడాన్
    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  టీఎస్ఆర్టీసీ
    'గగన్‌యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ  ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025