NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ 
    శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ

    PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు చెప్పారు.

    ''నేను ఇక్కడికి వచ్చిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటనతో ఎవరు బాధపడినా, వారికి కూడా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను'' అని తెలిపారు.

    మోదీ మాట్లాడుతూ, ''ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు నేను తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా'' అని అన్నారు.

    మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

    వివరాలు 

    విగ్రహం కూలడంతో మండిపడిన  ప్రతిపక్షాలు 

    కొద్ది రోజుల క్రితం కుప్పకూలిన ఈ 35 అడుగుల ఎత్తున్న శివాజీ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు.

    వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు

    అయితే, తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

    రాష్ట్రప్రభుత్వం నాణ్యతపై కన్నెత్తి చూడకుండా ప్రచారంపై మాత్రమే దృష్టి పెట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నరేంద్ర మోదీ

    PM Modi in Austria: మాస్కో నుంచి వియన్నా చేరుకున్న ప్రధాని మోదీ.. సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు  ఆస్ట్రియా
    Austria: ఆస్ట్రియాలో ప్రధాని నరేంద్ర మోదీకి వందేమాతరంతో ఘన స్వాగతం  ఆస్ట్రియా
    Narendra modi: 'భారతదేశం బుద్ధుడిని ఇచ్చింది.. యుద్ధం కాదని గర్వంగా చెప్పగలం'.. ప్రధాని మోదీ   ఆస్ట్రియా
    Surat craftsmen : మెరిసే 8 క్యారెట్ల వజ్రంపై ప్రధాని మోదీ చిత్రం.. సూరత్ డైమండ్ బోర్స్  ఆవిష్కరణ సూరత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025