NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు
    తదుపరి వార్తా కథనం
    Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు
    వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

    Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 27, 2023
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు.

    ఈ మేరకు తాను అక్టోబర్ 31న కమిటీ ముందుకు రాలేనని చెప్పారు. తన నియోజకవర్గంలో ముందస్తు షెడ్యూల్ పనులున్నాయని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఆ రోజు రాలేనని తేగేసి చెప్పేశారు.

    వచ్చే నెల, నవంబర్ 4 వరకు నియోజకవర్గ కార్యాక్రమాలు ఉన్నాయని, నవంబర్ 5న కమిటీ ముందుకు వస్తానన్నారు.

    ఇదే సమయంలో తనపై వచ్చిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా సహజ న్యాయ సూత్రాల మేరకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందనిని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు తనను అనుమతించాలని కోరారు.

    ఈ మేరకు ప్యానెల్‌ కమిటీకి ఆమె రెండు పేజీల లేఖ రాశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్యానెల్ కమిటీ ముందుకు వచ్చేందుకు గడువు కోరిన మహువా మోయిత్రా

    Chairman, Ethics Comm announced my 31/10 summons on live TV way before official letter emailed to me at 19:20 hrs. All complaints & suo moto affidavits also released to media. I look forward to deposing immediately after my pre- scheduled constituency programmes end on Nov 4. pic.twitter.com/ARgWeSQiHJ

    — Mahua Moitra (@MahuaMoitra) October 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహువా మోయిత్రా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మహువా మోయిత్రా

    మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ  తృణమూల్ కాంగ్రెస్‌
    పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా తృణమూల్ కాంగ్రెస్‌
    మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ  లోక్‌సభ
    Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి భారతదేశం

    పశ్చిమ బెంగాల్

    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి కోల్‌కతా
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే ఐఎండీ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025