NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

    వ్రాసిన వారు Stalin
    Mar 20, 2023
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

    ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేసిటనట్లు టీడీపీ సభ్యులు ఆరోపించారు.

    తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డోల బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేసినట్లు టీడీపీ చెప్పడంతో సభలో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

    ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పీకర్ తెలుగుదేశం పార్టీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు.

    ఆంధ్రప్రదేశ్

    వీరాంజనేయస్వామి నాపై దాడి చేశారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

    అసెంబ్లీలో జరిగిన గందగోళంపై వైసీపీ కూడా ఘాటు స్పందించింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో ఆయనకు రక్షణగా తాము వెళ్లినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ క్రమంలో తమపై టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు.

    డోల బాల వీరాంజనేయస్వామి తనపై దాడి చేసినట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై డోలా ధూషణలు చేసినట్లు చెప్పారు.

    గొడవ చేయొద్దని వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బచ్చయ్య చౌదరి నెట్టివేసినట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు అంబటి రాంబాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025