NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు
    భారతదేశం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

    వ్రాసిన వారు Naveen Stalin
    March 20, 2023 | 11:23 am 0 నిమి చదవండి
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేసిటనట్లు టీడీపీ సభ్యులు ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డోల బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేసినట్లు టీడీపీ చెప్పడంతో సభలో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పీకర్ తెలుగుదేశం పార్టీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు.

    వీరాంజనేయస్వామి నాపై దాడి చేశారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

    అసెంబ్లీలో జరిగిన గందగోళంపై వైసీపీ కూడా ఘాటు స్పందించింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో ఆయనకు రక్షణగా తాము వెళ్లినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ క్రమంలో తమపై టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. డోల బాల వీరాంజనేయస్వామి తనపై దాడి చేసినట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై డోలా ధూషణలు చేసినట్లు చెప్పారు. గొడవ చేయొద్దని వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బచ్చయ్య చౌదరి నెట్టివేసినట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు బడ్జెట్
    AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు ఆంధ్రప్రదేశ్
    నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023; అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం తెలంగాణ
    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు ఆంధ్రప్రదేశ్

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు అంబటి రాంబాబు
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023