NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ? 
    తదుపరి వార్తా కథనం
    Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ? 
    Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?

    Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ? 

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2024
    07:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

    ఇదే సమయంలో ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది.

    అయితే ఇప్పుడు నితీష్ కుమార్ కూటమి మార్పు అంశం.. కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది.

    బిహార్‌లో 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నితీష్ నేతృత్వంలోని జేడీయూతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

    జనవరి 29నుంచి బిహార్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం కాబోతోంది.

    యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు పూర్నియాలో కాంగ్రెస్ కీలక సమావేశాన్ని శనివారం నిర్వహించింది.

    కాంగ్రెస్ నిర్వహించిన కీలక సమావేశానికి 19మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6 మంది మాత్రమే హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    బిహార్

     గోపాల్ మండల్ వ్యాఖ్యలతో ప్రచారానికి బలం

    సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలకు ఫొన్ చేసినా.. స్విచాఫ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

    దాదాపు సగానికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీయూలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలోని తమ పార్టీలోకి లాగే ప్రయత్నస్తున్నట్లు చేస్తున్నారట.

    జేడీయూకి చెందిన ప్రముఖ నేత ఎమ్మెల్యే గోపాల్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

    గోపాల్ మండల్ మీడియాతో మాట్లాడుతూ.. జేడీయూ ఎమ్మెల్యేల సంఖ్య పెరగబోతోందని ఆయన చెప్పడం వెనుక మతలబు ఇదేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందు నెలకొన్న గందరగోళ పరిస్థితులు కాంగ్రెస్ ఎదురుదెబ్బే అని చెప్పాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    కాంగ్రెస్
    తాజా వార్తలు
    భారత్ జోడో న్యాయ్ యాత్ర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బిహార్

    Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య  కేరళ
    Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు లాలూ ప్రసాద్ యాదవ్
    బిహార్‌‌లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్  పాట్న
    బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు

    కాంగ్రెస్

    Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం  హెచ్‌డీ కుమారస్వామి
    New Ration Cards : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే? తెలంగాణ
    Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్  విజయశాంతి

    తాజా వార్తలు

    PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ అయోధ్య
    Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కకపోవడం విడ్డూరం: ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్
    WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్  ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం దిగుమతి సుంకం

    భారత్ జోడో న్యాయ్ యాత్ర

    Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి  కాంగ్రెస్
    Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి  రాహుల్ గాంధీ
    Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025