NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది
    తదుపరి వార్తా కథనం
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది
    కోరమండల్ ఎక్స్ ప్రెస్ రాంగ్ ట్రాక్ తీసుకుంది : రైల్వే

    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 03, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.

    ఖరగ్‌పూర్ రైల్వే డివిజన్‌లోని సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన వీడియోలో ఈ విషయం స్పష్టమైంది. అయితే ఈ ఘటనకు గల పూర్తి వివరాలు, మరింత సమాచారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తెలియనుందని అధికార వర్గాలు అంటున్నాయి.

    యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది :

    ఫిరోజాబాద్‌లో 1995లో 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో 350 మంది మరణించారని రైల్వే అధికారి గుర్తుచేశారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంచుమించుగా 300 దాటడం దేశ రైల్వే చరిత్రలోనే ఓ పెను విషాదంలా మారింది.

    Coromandal Express

    రైలు మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ తీసుకుంది : అధికారులు 

    చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 6:55 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్ దాటిన తర్వాత మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌ను తీసుకుందని సదరు అధికారి తెలిపారు.

    లూప్ లైన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టి పట్టాలు తప్పి మెయిన్ లైన్ లో పడిందని వివరించారు. అనంతరం మెయిన్ లైన్ లో ఎదురుగా వస్తూ హౌరా వెళ్తున్న యశ్వంత్‌ పూర్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా ఢీకొట్టింది.

    ఏది ఏమైనా పూర్తి స్థాయి విచారణలోనే ప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    ఒడిశా
    భారతదేశం
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    భారతదేశం

    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు థాయిలాండ్
    కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి  ఉక్రెయిన్
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్ ప్రపంచం

    ప్రభుత్వం

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రకటన
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025