NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ
    తదుపరి వార్తా కథనం
    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ
    బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ

    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 24, 2024
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీపై ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

    పరువు నష్టం కేసులో బీజేపీ నాయకుడు సురేష్ కరంషి నఖువా, ధ్రువ్ రాఠీపై ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబర్‌కి కోర్టు సమన్లు జారీ చేసింది.

    జిల్లా న్యాయమూర్తి గుంజన్ గుప్తా జూలై 19న ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

    ఇక ఈ కేసు విచారణ ఆగస్టు 6న జరగనుంది.

    Details

    అంజలి బిర్లాపై వివాదాస్పద పోస్ట్ చేసినందుకు కేసు నమోదు

    ధృవ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో జూలై 7, 2024న ఓ పోస్టు చేశారని బిజెపి ముంబై యూనిట్ అధికార ప్రతినిధి నఖువా చెప్పారు.

    అందులో తనని ట్రోల్ చేసి, తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని నఖువా పేర్కొన్నారు.

    ఈ కేసుతో పాటు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లాపై వివాదాస్పద పోస్ట్ చేసినందుకు రాఠీ పేరు కూడా తెరపైకి వచ్చింది.

    దీనిపై మహారాష్ట్ర నోడల్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    మహారాష్ట్ర

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఇండియా

    Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు  నౌకాదళం
    Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా? కాంగ్రెస్
    Michaug Cyclone: మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు చెన్నై
    2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా?  గూగుల్

    మహారాష్ట్ర

    Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ ఇండియా కూటమి
    Maharashtra: లోక్‌సభ ఎన్నికలకు శివసేన అభ్యర్థుల జాబితా విడుదల.. కళ్యాణ్ అభ్యర్థిగా శ్రీకాంత్ షిండే భారతదేశం
    Narendra Dabholkar Murder: నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితుల విడుదల  భారతదేశం
    Car Accident: పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025