NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
    తదుపరి వార్తా కథనం
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ

    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2023
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం.

    సాక్ష్యాలను లేకుండా చేయడం కోసం ఫోన్లను మార్చడం, హోల్‌సేలర్‌ల లాభాల మార్జిన్‌ను 5% నుంచి 12%కి పెంచడం వంటి అంశాలు, ఇందులో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి అనే కోణంలో సిసోడియాను విచారిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.

    దిల్లీ మద్యం కేసు

    శుక్రవారం కూడా మనీష్ సిసోడియాను విచారించే అవకాశం

    మనీష్ సిసోడియాను శుక్రవారం కూడా విచారించవచ్చని పేరు అధికారులు వెల్లడించారు. తాము ప్రస్తుతం పెద్ద కుట్ర, డబ్బు జాడపై దృష్టి పెడుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నారు.

    ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. దిల్లీ కోర్టు సోమవారం మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

    తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత మార్చి 11న ఏజెన్సీ ఎదుట హాజరుకానున్నట్లు తెలిపారు.

    ఈ మేరకు గురువారమే దేశ రాజధానికి చేరుకున్నారు. తాను ఈడీ ఎదుట హాజరై వారికి సహరిస్తామని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    మనీష్ సిసోడియా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    దిల్లీ

    ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య భారతదేశం
    శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్ భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ కల్వకుంట్ల కవిత

    మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025