NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు
    ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు

    PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్‌) సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 12,850 కోట్ల వ్యయంతో విస్తృత వైద్య పథకాలను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా, 70 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించే నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

    ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ద్వారా, వృద్ధులు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

    కానీ, రాజకీయ కారణాల వల్ల దిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    వివరాలు 

    రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు: మోదీ 

    ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, "ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు నేను సేవ చేయలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను. మీ బాధ నాకు తెలుసు, కానీ మీకు సహాయం చేయలేక పోతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు" అన్నారు.

    బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వలన తమ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించలేక పోతున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.

    వివరాలు 

    సేవలు అందకపోవడంపై విచారం

    ఈ పథకంతో ఆసుపత్రుల్లో ప్రజలకు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబడుతుంది.

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,వారికి 'ఆయుష్మాన్ వయ వందన' కార్డు కూడా ఇవ్వబడుతుంది.

    అయితే, సంబంధిత రాష్ట్రాల ప్రజలకు ఈ సేవలు అందకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు
    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా

    నరేంద్ర మోదీ

    Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ క్రీడలు
    PM Modi - DSP : అమెరికా స్టేజ్‌పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న నరేంద్ర మోదీ దేవి శ్రీ ప్రసాద్
    Rahul Gandi: మోదీ 'మన్ కీ బాత్' కాదు, 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడు.. రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ  జెలెన్‌స్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025