NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
    భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను వర్చువల్‌గా ఇవాళ ప్రారంభించారు.

    దిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనగా, హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటాయని, కోట్లాది ప్రజలకు మెట్రో సేవలు అందించామన్నారు.

    అలాగే ప్రతి రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

    ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారత్‌కు బుల్లెట్ రైలు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో రైల్వే అభివృద్ధి నాలుగు విభాగాల్లో జరుగుతుందన్నారు.

    Details

    వందే భారత్ రైళ్ల ద్వారా కోట్ల మంది గమ్యస్థానాలకు

    ఈ విభాగాలు మౌలిక వసతులు, ప్రయాణికుల సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, ఉపాధి కల్పన అని ఆయన తెలిపారు.

    భారత రైల్వేకు బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నామని, కోట్లు సంఖ్యలో ప్రజలు వందే భారత్ రైళ్ల ద్వారా గమ్యం చేరుకుంటున్నారని వెల్లడించారు.

    మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను సోలార్ స్టేషన్‌గా అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

    ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉందని, తెలంగాణ అభివృద్ధిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ కీలకంగా మారనుందని చెప్పారు.

    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఇలాంటి స్టేషన్లు అవసరమని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    నరేంద్ర మోదీ

    Meloni-Modi: బ్రెజిల్‌ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు  బ్రెజిల్
    Putin India tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్లాదిమిర్ పుతిన్
    PM Modi: ప్రధాని మోదీకి గయానా, బార్బడోస్ అత్యున్నత గౌరవం.. 19కి పెరిగిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య  భారతదేశం
    PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ  భారతదేశం

    రేవంత్ రెడ్డి

    Foxconn: ఫాక్స్‌కాన్‌కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం తెలంగాణ
    Damagundam Foundation: దామగుండం నేవీ రాడార్‌కు నేడు శంకుస్థాపన.. 3200 కోట్లతో 2900 ఎకరాల్లో ఏర్పాటు రాజ్‌నాథ్ సింగ్
    Rajnath Singh: రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్ రాజ్‌నాథ్ సింగ్
    Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా ?  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025