NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు 
    ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు

    Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 20, 2024
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని పూణెలో ఓ మైనర్ కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

    కారు డ్రైవింగ్ చేస్తున్న మైనర్ పై ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఈ కేసులో నిందితుడైన బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

    ఇందుకు కొన్ని షరతులు విధించింది.

    ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది.

    Details 

    మైనర్‌ పూణేలోని ప్రముఖ బిల్డర్‌ కుమారుడు

    మైనర్‌ పూణేలోని ప్రముఖ బిల్డర్‌ కుమారుడని తెలిసింది.

    ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని అనీస్ దుధియా, అశ్విని కోస్టాగా గుర్తించారు. ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారు.

    ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత, నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు, అయితే గుంపు అతనిని కొట్టి, ఆపై పోలీసులకు అప్పగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    మహారాష్ట్ర

    Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం  నాగపూర్
    Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్ శివసేన
    Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం అగ్నిప్రమాదం
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025