NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్ 
    తదుపరి వార్తా కథనం
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్ 
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గేట్

    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్ 

    వ్రాసిన వారు Stalin
    May 30, 2023
    06:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'చాయ్ పే చర్చా' కార్యక్రమం జాతీయ స్థాయిలో బీజేపీ కి ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    అయితే ఇప్పుడు బీజేపీ అలాంటి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.'ఖానే పే చర్చా' కార్యక్రమం పేరుతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది. దీనికి ఉత్తర్‌ప్రదేశ్ వేదికైంది.

    'ఖానే పే చర్చా'ను మంగళవారం ( మే 30) యూపీలో మొదలైన 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా ప్రారంభించింది.

    కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తైన నేపథ్యం మాత్రమే కాకుండా, 2024లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ 'ఖానే పే చర్చా' కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

    కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ సభ్యులు, పార్టీ కార్యనిర్వాహకులందరూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే 'ఖానే పే చర్చా' కార్యక్రమంలో పాల్గొనున్నారు.

     యూపీ

    అన్ని లోక్‌సభ స్థానాల్లో ర్యాలీలు

    కేంద్రంలో తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వాన్ని హైలైట్ చేయడానికి, యోగి ప్రభుత్వ హయాంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి పనులను కూడా హైలైట్ చేయడానికి సుమారు 600మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మొత్తం 80 లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ పాలనను ప్రధానంగా ప్రమోట్ చేయనున్నారు.

    లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం చేయడమే కాకుండా, జూన్ 10 నుచి జూన్ 20 మధ్య అన్ని లోక్‌సభ స్థానాల్లో ర్యాలీలను ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

    ఈ ర్యాలీల్లో అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు పాల్గొననున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    బీజేపీ
    నరేంద్ర మోదీ
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    ఉత్తర్‌ప్రదేశ్

    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ హైకోర్టు
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ హర్యానా
    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి పిల్లల ఆహారం
    గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష, ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు భారతదేశం

    బీజేపీ

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి కర్ణాటక
    శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు పశ్చిమ బెంగాల్
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ

    నరేంద్ర మోదీ

    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు కర్ణాటక
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మహారాష్ట్ర
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ బీజేపీ
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025