NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
    తదుపరి వార్తా కథనం
    No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
    పోటీ నుంచి వైదొలిగిన సుచరిత మహంతి

    No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి

    వ్రాసిన వారు Stalin
    May 04, 2024
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు.

    ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు కూడా తన వద్ద డబ్బుల్లేవని అందుకే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు.

    పార్టీ నుంచి తగినంత నిధులు ఇవ్వలేదని పేర్కొంటూ ఆమె టికెట్‌ను తిరిగి ఇచ్చేశారు.

    ఎన్నికల ప్రచారం కోసం ప్రజావిరాళాలను సేకరించినప్పటికీ కొంతమొత్తంలో మాత్రమే అవి ప్రచారానికి ఉపయోగపడ్డాయని ఫలితంగా ప్రభావంతంగా తను ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించలేకోపోయానని తెలిపారు.

    No funds-puri MP candidate

    లేఖ రాసిన సుచరిత మహంతి

    పార్టీ నుంచి తనకు నిధులు కేటాయించేందుకు నిరాకరించారని అవతలి పార్టీలైన బీజేపీ, బీజేడీలు ఎన్నికల ప్రచారం లో కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయని చెప్పారు.

    అలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని తెలిపారు.

    ఈమేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మే 3 న లేఖరాశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    ఒడిశా
    కాంగ్రెస్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బీజేపీ

    BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ   భారతదేశం
    Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం  లోక్‌సభ
    PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్  ప్రజాశాంతి

    ఒడిశా

    ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  రైలు ప్రమాదం
    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  రైలు ప్రమాదం

    కాంగ్రెస్

    Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. రంగంలోకి రాబర్ట్ బ్రూస్, ప్రహ్లాద్ గుంజాల్  భారతదేశం
    Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత అసభ్యకరమైన పోస్ట్.. మండిపడుతున్న బీజేపీ  బీజేపీ
    Varun Gandhi: వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్..  బీజేపీ
    Punjab: పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. బీజేపీలో చేరిన రవ్‌నీత్ సింగ్ బిట్టు  పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025