NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Oil Refinery: ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ 
    తదుపరి వార్తా కథనం
    Oil Refinery: ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ 
    ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ

    Oil Refinery: ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    02:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, వీటిని వినియోగించుకునే విషయంలోఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు.

    రాష్ట్రంలో రూ.80 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

    ఒడిశాలోని పారాదీప్‌ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటవుతోందని తెలిపారు.

    ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం,ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.

    ఈ కార్యాచరణలో హర్దీప్‌ సింగ్‌ పురి స్వయంగా పాల్గొన్నారు.

    వివరాలు 

    ముడి చమురు ధర బ్యారల్‌కు సుమారు 60 డాలర్లు 

    "గతంలో , మేము 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు మాత్రం 40 దేశాల నుంచి దిగుమతులు చేస్తున్నారు. చమురు ధరలు తగ్గినప్పుడు అధికంగా కొనుగోలు చేసి నిల్వలో ఉంచుతున్నాం. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారల్‌కు సుమారు 60 డాలర్ల వరకు ఉంది," అని కేంద్ర మంత్రి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్‌దీప్ సింగ్ పూరీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హర్‌దీప్ సింగ్ పూరీ

    Hardeep Singh Puri: 'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025