NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన
    మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన

    Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 17, 2024
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ఒక దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం హోంమంత్రి తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.

    ఈ ప్రభుత్వ హయాంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని ప్రణాళిక చేస్తున్నామని వివరించారు.

    వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాహుల్ జోషి కూడా మాట్లాడారు.

    పాలసీ ఫ్రేమ్‌వర్క్ పై సంప్రదింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.

    Details

    దేశ వ్యాప్తంగా త్వరలో జనగణన

    ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.

    రాజకీయ పార్టీలను ఏకకాల ఎన్నికల కోసం మద్దతు ఇవ్వాలని కోరారు.

    ఈ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణలో సమయం, ఖర్చులు తగ్గుతాయని, మరియు అభివృద్ధి, పాలనలో స్థిరత్వం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    హోంమంత్రి అమిత్ షా జనాభా గణన ప్రకటన కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు.

    1881 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా గణన 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయిందని ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    నరేంద్ర మోదీ

    తాజా

    Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది ఆపరేషన్‌ సిందూర్‌
    Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి భారీ వర్షాలు
    Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్  కమల్ హాసన్
    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్! ఉక్రెయిన్

    అమిత్ షా

    MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం  జమ్ముకశ్మీర్
    Amit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్‌ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి తెలంగాణ
    Tehreek-e-Hurriyat: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 'తెహ్రీక్-ఎ-హురియత్‌'పై కేంద్రం నిషేధం  జమ్ముకశ్మీర్
    Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం  ముంబై

    నరేంద్ర మోదీ

    PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ కోల్‌కతా
    Ravi Sankar Prasad: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం ఎందుకు లేదు?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బీజేపీ
    Narendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ తెలుగు భాషా దినోత్సవం
    President Biden: నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు.. ఆయన ఏమన్నారంటే . .? జో బైడెన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025