NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం 
    తదుపరి వార్తా కథనం
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం 
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం

    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్‌ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.

    జిల్లాలోని హీరానగర్‌లో బ్లాక్ అండ్ వైట్ రంగులో కనిపించిన ఈ మిస్టరీ బెలూన్ నేలపై పడి ఉండటం భద్రతా బలగాల ఆలోచనలకు మరింత పరీక్ష పెడుతోంది.

    బెలూన్‌ను స్వాధీనం చేసుకున్న పారామిలటరీ దళాలు బెలూన్ పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. అసలు ఈ బెలూన్ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు ప్రయోగించారనే కోణంలో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించాయి.

    పాక్

    పాక్ డ్రోన్‌లను అడ్డుకున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్

    తాజాగా కశ్మీర్‌ రాజౌరీలో భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. దాని ఫలితంగా భద్రతా బలగాల చేతిలో ఓ ఉగ్రవాది మరణించాడు.

    2023 ఫిబ్రవరిలో సిమ్లా పరిధిలోని ఆపిల్ తోటలో ఓ విమానం ఆకారంలో ఉన్న వైట్ అండ్ గ్రీన్ కలర్ బెలూన్ ను దళాలు గుర్తించాయి. సదరు బెలూన్ పై పాక్ విమానయాన సంస్థ చిహ్నం సైతం ముద్రించారు.

    మరోవైపు మే 20న పంజాబ్ అమృత్‌సర్‌లో పాక్ కు చెందిన డ్రోన్‌ను సైతం కూల్చిశారు. ఈ సందర్భంగా కనిపించిన మత్తుపదార్థాలు ఉన్న ఓ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళాల సిబ్బంది వెల్లడించారు.

    అంతకు ముందు రోజే నాలుగు పాక్ డ్రోన్‌లను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకోవడం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మూ
    భారతదేశం
    ఆర్మీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  శ్రీనగర్

    భారతదేశం

    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025