NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన 
    తదుపరి వార్తా కథనం
    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన 
    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన

    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన 

    వ్రాసిన వారు Stalin
    Sep 11, 2023
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

    ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదుల చర్యల అంశాలన్ని మోదీ లేవనెత్తారు. ఖలిస్థాన్ అనుకూల శక్తులను అదుపు చేయడంలో ట్రూడో సహకారం కావాలని ప్రధాని మోదీ కోరారు.

    ఖలిస్థానీలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నారని, దౌత్య కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని, కెనడాలోని భారతీయ సమాజాన్ని బెదిరిస్తున్నారని, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ట్రూడో వద్ద మోదీ ఆందోళ వ్యక్తం చేశారు.

    ప్రజాస్వామ్య విలువలు, చట్టాన్ని గౌరవించడం, ప్రజల మధ్య బలమైన సంబంధాలతో భారత్-కెనడా భాగస్వామ్య బంధం ముడిపడి మోదీ స్పష్టం చేసారు.

    ఖలిస్థానీ

    పరస్పర గౌరవం లేకుండా బంధాలు బలోపేతం అసాధ్యం: మోదీ

    కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఖలిస్థానీ తీవ్రవాద శక్తులకు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల సిండికేట్‌లు, మానవ అక్రమ రవాణాతో సంబంధాలు ఉండటం కెనడాకు ఇబ్బంది కలిగిస్తుందని ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు.

    విశ్వాసం, పరస్పర గౌరవం లేకుండా బంధాలు బలోపేతం సాధ్యపడదని మోదీ పేర్కొన్నారు. సమావేశం అనంతరం కెనడా మీడియాతో మాట్లాడారు.

    తమ దేశం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను ఎల్లప్పుడూ కాపాడుతుందని చెప్పారు.

    వాస్తవానికి మొదటి నుంచి కెనడా ప్రభుత్వం ఖలిస్థానీ అనుకూల శక్తుల పట్ల ఉదాసీనంగా వ్వవహరిస్తోంది.

    గతంలో సిక్కు జనాభాకు సంబంధించిన వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని గతంలో ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    కెనడా
    ఖలిస్థానీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ  జమ్ముకశ్మీర్
    Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు రాహుల్ గాంధీ
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  బ్రిక్స్ సమ్మిట్

    కెనడా

    కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర అంతర్జాతీయం
    కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు నరేంద్ర మోదీ
    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఖలిస్థానీ

    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు పంజాబ్

    తాజా వార్తలు

    Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్  మమతా బెనర్జీ
    మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కవిత లేఖ  కల్వకుంట్ల కవిత
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం  జీ20 సదస్సు
    Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు బండి సంజయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025