NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?
    ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?

    PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

    దిల్లీ ఎన్నికల సమయాల్లో ఈ వ్యాఖ్యలు ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP),హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి దారితీశాయి.

    ఈ నేపథ్యంలో, దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

    వివరాలు 

    హరియాణా, దిల్లీలో నివసించే ప్రజలు ఒకటే కదా?

    ''ప్రధాని తాగే నీటిలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా?'' అంటూ మోదీ ప్రశ్నించారు.

    ''దిల్లీ మాజీ ముఖ్యమంత్రి హర్యానా ప్రజలపై అసహ్యకరమైన ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో ఆప్‌ నేతలు గందరగోళానికి గురవుతున్నారు. హరియాణా, దిల్లీలో నివసించే ప్రజలు ఒకటే కదా? హరియాణా ప్రజల బంధువులు దేశ రాజధానిలో లేరా? తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా? హరియాణా పంపించే నీటిని దిల్లీలో ప్రతిఒక్కరు వినియోగిస్తున్నారు. అందులో నేను (ప్రధాని మోదీ) కూడా ఉన్నాను'' అని మోదీ కేజ్రీవాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

    వివరాలు 

    25 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికను అమలు చేయాలి

    అలాగే, దిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ పాలనపై విమర్శలు చేస్తూ, ''ఈ రెండు పార్టీలు 25 సంవత్సరాలుగా దిల్లీని పాలించాయి. కానీ ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌లు, నీటి నిల్వ సమస్య, కాలుష్యం - ఇవన్నీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. మీ ఓటు మాత్రమే వీటి నుంచి విముక్తి కలిగించగలదు. గత 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలి. 25 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికను అమలు చేయాలి. 25 సంవత్సరాలు ఆ రెండు పార్టీల పాలన చూశారు. ఇప్పుడు కమలానికి ఒక అవకాశం ఇవ్వండి'' అని మోదీ ఓటర్లను కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: కువైట్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. 43 ఏళ్ళ తర్వాత తొలిసారిగా..  కువైట్
    Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం  రాహుల్ గాంధీ
    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన అమిత్ షా
     PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు రవిచంద్రన్ అశ్విన్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌  బీజేపీ
    Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ దిల్లీ
    Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..? దిల్లీ
    Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025