NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
    తదుపరి వార్తా కథనం
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
    ఒడిశాలో మోదీ టూర్

    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 03, 2023
    06:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

    క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై మంత్రులు, అధికారులతో కలిసి మోదీ స్యయంగా పర్యవేక్షించారు. దాదాపుగా 900 మంది వరకూ గాయపడి కటక్‌లోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

    ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన కొనసాగుతోంది. తొలుత రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు మోదీ. మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ఘటనలో దాదాపు 300కిపైగా ప్రాణాలు కోల్పోయారు.

    ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఘటనాస్థలి బాలేశ్వర్ కి ప్రధాని చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

    MODI VISITS ODISHA CUTTACK

    ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ

    మోదీ వచ్చే సమయానికి అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

    అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు మోదీ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ ద్వారా బాలాసోర్ ని సందర్శించారు.

    తొలుత ప్రధాని నేరుగా ప్రమాద స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే అధికారులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

    అధికారులు ప్రాథమిక నివేదికను మోదీకి వివరించారు. అనంతరం ఆయన నేరుగా కటక్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    భారతదేశం
    ఒడిశా

    తాజా

    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్

    ప్రధాన మంత్రి

    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    నరేంద్ర మోదీ

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  ప్రధాన మంత్రి
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  ప్రధాన మంత్రి
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  గుజరాత్

    భారతదేశం

    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్ ప్రపంచం
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? తాజా వార్తలు
    మోచా తుఫాను వచ్చేస్తోంది: దేశంలోని ఏయే ప్రాంతాలు ప్రభావితం అవుతాయంటే?  భారతదేశం

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025