Loading...
ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే
ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 03, 2023
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. దాదాపు 5 రాష్ట్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ను పెట్టారు. ఒడిషాతో పాటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బెంగాల్‌, కర్ణాటకల్లో ఈ సహాయ కేంద్రాల ద్వారా రైల్వే సమాచారం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారుగా 237 మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. కాలం గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగడం సర్వత్రా కలవరానికి దారితీస్తోంది. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న క్షతగాత్రుల్లో వందలాది జనం పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య ఊహించని స్థాయికి చేరుకుంటోంది.

Odisha Railway

ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు :

హెల్ప్‌ లైన్‌ నంబర్లు :

భద్రక్ : 8455889900

జాజ్ పూర్ కియోనిహార్ రోడ్ : 8455889906

కటక్ : 8455889917

భువనేశ్వర్ : 8455889922

కుర్దా రోడ్ : 6370108046

బ్రహ్మపూర్ : 89173887241

బలుగాన్ : 9937732169

పలాస : 8978881006

ఒడిషా ప్రభుత్వం : 06782-262286

హౌరా : 033-26382217

ఖరగ్‌పూర్‌ : 8972073925

బాలేశ్వర్‌ : 8249591559

చెన్నై: 044-25330952

విశాఖ : 08912 746330, 08912 744619

విజయనగరం : 08922-221202, 08922-221206

విజయవాడ : 0866 2576924

రాజమండ్రి : 0883 2420541

రేణిగుంట : 9949198414

సికింద్రాబాద్‌ : 040 27788516

తిరుపతి : 7815915571

నెల్లూరు : 08612342028

ADVERTISEMENT