NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్​.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్​.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు
    అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు

    రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్​.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 28, 2023
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్​లో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బీజేపీ పెద్దలు కసరత్తులు వేగవంతం చేస్తున్నారు.

    ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో బుధవారం జైపూర్ లో అర్థరాత్రి వరకు సమావేశం నిర్వహించారు.

    భేటీలో రాష్ట్ర బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జరిగిన ఈ భేటీలో కీలక వ్యూహాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

    బుధవారం రాత్రి ప్రారంభమైన సమావేశం అర్థరాత్రి 2 గంటల వరకు సాగింది. ఈ క్రమంలోనే కాషాయ వర్గాలు పేర్కొంటున్నాయి.

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇద్దరు కేంద్రమంత్రులను అధిష్ఠానం కోరనుంది.

    DETAILS

    అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు

    ఈ ఊహాగానాల నేపథ్యంలో తెల్లవారు జాము వరకు జరిగిన సుధీర్ఘ చర్చలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

    కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్​, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ సహా పలువురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపనున్నట్లు ప్రచారం సాగుతోంది.

    బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న అమిత్ షా, నడ్డా హోటల్‌లో భేటీ నిర్వహించారు.

    తొలి 15 నిమిషాలు మాజీ సీఎం వసుంధర రాజేతో చర్చించినట్లు తెలుస్తోంది.అనంతరం ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాంపై సమాలోచనలు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

    మరోవైపు సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో నిలవాలని కషాయదళం భావిస్తోంది. పార్టీలో ఐక్యమత్యమే ప్రధానమని చెప్పేందుకు ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఎవరి పేరును ఎంపిక చేయకపోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    అమిత్ షా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాజస్థాన్

    రాజస్థాన్ లో రాక్షస వివాహం.. బహిరంగంగానే యువతి కిడ్నాప్ భారతదేశం
    రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీ
    అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు తుపాను

    అమిత్ షా

    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  మణిపూర్
    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  మణిపూర్
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025