రామమందిరం: వార్తలు
Marshal Jeetendra Mishra: రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు కీలక బాధ్యత.. అయోధ్య రామ మందిరం కొత్త సీఈఓగా ఎంపిక
అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు ఇటీవల ఒక అనుమానాస్పద ఈ-మెయిల్ వచ్చింది. ఇందులో రామాలయ భద్రతపై హెచ్చరికలు ఉండటంతో ట్రస్ట్ సర్వత్రా అప్రమత్తమైంది.
270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ ఆలయ నిర్మాణం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ రామాయణ మందిరం బీహార్ లో నిర్మితం కానుంది. ఈ మేరకు రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లా, కల్యాణ్పూర్ మండలం ( బ్లాక్ ), కైథవలియా గ్రామంలో మంగళవారం భూమి పూజ జరిగింది.