NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి
    కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి

    Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 15, 2024
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించింది. 15 రోజులు క్రితం పెళ్లి చేసుకున్న నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

    పెళ్లి తరువాత హనీమూన్‌కు మలేసియాకు వెళ్లిన ఈ జంట, తిరిగి కేరళకు వచ్చారు.

    నిఖిల్‌ తండ్రి మథాయ్‌ ఈపన్‌, అను తండ్రి జార్జ్‌ బిజులు వారిని రిసీవ్‌ చేసుకోవడానికి తిరువనంతపురం వెళ్లారు.

    ఆదివారం ఉదయం 4:05 గంటల ప్రాంతంలో, వారు ప్రయాణిస్తున్న కారు పనలూరు-మువట్టుపుజ రహదారిపై ఒక బస్సును ఢీకొట్టింది. ఈ బస్సు తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులగా గుర్తించారు.

    Details

    కారు డ్రైవర్ నిద్రమత్తే కారణం

    ఈ ప్రమాదంలో నిఖిల్‌, జార్జ్‌ బిజు, ఈపన్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అను కూడా మృతి చెందింది.

    ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్‌ సహా కొంతమంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

    ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను హైడ్రాలిక్‌ సాయంతో బయటకు తీశారు.

    కారులోని డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కేరళ

    Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం భారతదేశం
    Suresh Gopi: కేబినెట్‌లో చోటు కోరుకోవడం లేదన్న కేరళ బీజేపీ ఎంపీ  భారతదేశం
    Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్‌లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ   భారతదేశం
    Veena George: 'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి భారతదేశం

    రోడ్డు ప్రమాదం

    Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి  దిల్లీ
    Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి రాజస్థాన్
    Gujarat : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి చెందారు గుజరాత్
    Road Accident: సూర్యాపేట జిల్లాల్లో రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి  సూర్యాపేట
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025