NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ..? 
    తదుపరి వార్తా కథనం
    S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ..? 
    నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.

    S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    08:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విదేశాంగ మంత్రి జై శంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.

    ఆరు రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 24 నుండి 29 వరకు జరగనున్న ఈ పర్యటనలో ఆయన భారత కాన్సల్‌ జనరల్స్‌ సమావేశంలో పాల్గొంటారు.

    అలాగే, అమెరికా విదేశాంగ మంత్రితో కలిసి ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు.

    డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జై శంకర్ చేపట్టిన మొదటి పర్యటన ఇది .

    అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని జై శంకర్ గతంలో వ్యాఖ్యానించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌తో జైశంకర్ భేటీ అయ్యే ఛాన్స్..?

    External Affairs Minister, Dr S. Jaishankar will be on a six-day visit to the US beginning today. During the visit, he will meet counterparts to discuss key bilateral, regional and global issues. Dr Jaishankar will also chair a conference of the Consul Generals of India in the… pic.twitter.com/lcdNykddjM

    — All India Radio News (@airnewsalerts) December 24, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సుబ్రమణ్యం జైశంకర్

    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ పాకిస్థాన్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025