NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష
    తదుపరి వార్తా కథనం
    Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష
    దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష

    Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    10:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు దాడుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

    ఈ కేసులో NIA ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.ఐదుగురు నిందితులకు విధించిన ఉరిశిక్ష సరైనదేనని పేర్కొంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

    2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ ద్వంద్వ బాంబు దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు,మరో 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    ఈ ఘటన నగర వాసుల్లో తీవ్రమైన భయాన్ని కలిగించింది. ఈ కేసును విచారించిన NIA ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, 2016లో యాసిన్‌ భత్కల్‌తో పాటు ఐదుగురికి ఉరిశిక్షను విధించింది.

    వివరాలు 

    హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

    అయితే, ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి యాసిన్‌ భత్కల్‌గా పోలీసులు పేర్కొన్నారు.

    అతడిపై కేసు నమోదు చేసి, లోతుగా విచారణ చేపట్టారు. అయితే, మరో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

    జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

    దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది.

    గతంలో NIA కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు.… pic.twitter.com/JI2Y6VQ0pR

    — Tupaki (@tupaki_official) April 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    తెలంగాణ

    తాజా

    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్

    హైకోర్టు

    Teachers jobs-Calcutta High court: అక్రమంగా ఉద్యోగాలు పొందారు..డబ్బులు తిరిగి చెల్లించండి: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు పశ్చిమ బెంగాల్
    Bhojasala-Madhya Pradesh-Indore: భోజశాల కాంప్లెక్స్ పై సర్వేను పూర్తి చేసిన భారత పురావస్తు శాఖ..మరో 8వారాల గడువు కోరిన ఏఎస్​ ఐ మధ్యప్రదేశ్
    Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో టీడీపీ పిటిషన్  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో జనసేనకి చుక్కెదురు..  జనసేన

    తెలంగాణ

    APL Ration Cards: తెలంగాణలో ఇకపై రెండురకాల రేషన్ కార్డులు జారీ.. APL రేషన్ కార్డులను మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచన  భారతదేశం
    TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు హైకోర్టు
    Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ విచారణ కేసులో ఊహించని ట్విస్ట్.. సంస్థలపైకి దృష్టి భారతదేశం
    Telangana cabinet: మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ .. ఈ విడతలో నలుగురికి అవకాశం? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025