NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్
    తదుపరి వార్తా కథనం
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్

    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్

    వ్రాసిన వారు Stalin
    Jun 08, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది.

    అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెల్లడించారు.

    సమావేశానికి ప్రతిపక్ష నాయకులందరూ స్వయంగా హాజరు కావాలని, ప్రతినిధులను పంపవద్దని చెప్పారు.

    తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మినహా, మిగతా 15 ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరవుతారని తేజస్వీ ధృవీకరించారు.

    కేసీఆర్‌తో తాము మాట్లాడలేదన్నారు. అందుకే ఆయన హాజరుకాకపోవచ్చని చెప్పారు.

    కేసీఆర్

    ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకే ఈ సమావేశం

    రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజా, సీతారాం ఏచూరి, దీపాంకర్ భట్టాచార్య ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు జేడీయా జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్' ప్రకటించారు.

    2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    2024 లోక్‌సభ ఎన్నికలలో పోరాడటానికి బీజేపీ భయపడుతోందని తేజస్వి యాదవ్ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    పాట్న
    తేజస్వీ యాదవ్
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    పాట్న

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ

    తేజస్వీ యాదవ్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు లాలూ ప్రసాద్ యాదవ్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ సీబీఐ

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ తెలంగాణ
    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్ కేఏ పాల్
    హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025