NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు 
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    11:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది.

    బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు మాత్రమే పోటీ పడనున్నారు.

    ఎస్టీటీ పోస్టులకు బీఈడీలకూ అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అంశంపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

    సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్టీటీ) ఉద్యోగాలకు డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులనే నియమించాలని భావించింది.

    ఈ నేపథ్యంలోనే అతిత్వరలోనే జీవో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.దీంతో ఇకపై బీఈడీ అభ్యర్థులు కేవలం SA పోస్టులకు మాత్రమే అర్హులుగా స్పష్టమైంది.

    DETAILS

    డీఎడ్ అర్హులతోనే ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీం కీలక తీర్పు

    రాజస్థాన్ టీచర్ నియామకాలపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

    ఈ మేరకు విచారించిన అత్యున్నత ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను బీఎడ్ అభ్యర్థులతో ఎలా భర్తీ చేస్తారని కేంద్రాన్ని నిలదీసింది.

    ఈ క్రమంలోనే కేవలం డీఎడ్ అర్హులతోనే ఆయా ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయాలని కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతిని NCTE తన వెబ్ సైట్ లో పొందుపర్చింది.

    ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 5089 ఖాళీలుండగా, డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా 2,575 ఎస్జీటీ, 1,739 ఎస్ఏ పోస్టులను ప్రభుత్వం నింపనుండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం
    విద్యా శాఖ మంత్రి

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    తెలంగాణ

    ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్ ప్రభుత్వం
    తెలంగాణ: నేడు మద్యం షాపుల కేటాయింపు; లక్కీ డ్రా ద్వారా ఎంపిక  తాజా వార్తలు
    తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు  తాజా వార్తలు
    BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ  అసెంబ్లీ ఎన్నికలు

    ప్రభుత్వం

    ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు పశ్చిమ బెంగాల్
    తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్ తెలంగాణ
    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు తెలంగాణ

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యార్థులు
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025